వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీడీపీ నేతను చితకబాదిన స్థానికులు
Published on Fri, 09/04/2015 - 22:07
శ్రీకాళహస్తి: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన టీడీపీ నేతకు స్థానికులు దేహశుద్ది చేశారు. చిత్తూరు జిల్లాకి చెందిన టీడీపీ నేత ధర్మారెడ్డి మద్యం మత్తులో శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించాడు. తన భార్య 33వ వార్డు కౌన్సిలర్ నాగమణిని రాముల వారి గర్భగుడిలోకి వెళ్లనివ్వలేదని ధర్మారెడ్డి రభస చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ధర్మారెడ్డిని చితకబాదారు.
ఈ దాడిలో ధర్మారెడ్డి తలకు తీవ్రగాయాలవడంతో దగ్గర్లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
#
Tags