విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూతగాదాలో పరస్పరం కత్తులతో దాడులు
Published on Fri, 02/05/2016 - 12:38
ధరూర్: భూతగాదాల నేపథ్యంలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా థరూర్ మండలం ఓబులోనిపల్లె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈక్రమంలో ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags