రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాణాలు పోయినా భూములు వదులుకోం..
Published on Wed, 08/05/2015 - 13:38
చిత్తూరు : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి ప్రాంతంతో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి ప్రాణాలు పోయినా భూములు వదులుకోమని రైతులు తీర్మానించారు. బుధవారం కడపల్లి విమానాశ్రయం ప్రాంతంలో భూములు కోల్పోనున్న ఐదు గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా 32 మందితో ఒక కమిటీని ఎన్నుకున్నారు. ప్రాణాలు పోయినా, జైళ్లకు వెళ్లాల్సి వచ్చినా భూములు మాత్రం ఇవ్వబోమని కమిటీ తీర్మానించింది.
#
Tags