అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎవరినీ వదలం: హోం మంత్రి
Published on Sun, 12/13/2015 - 16:14
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారం పై ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. ఈ వ్యావహారంతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కాల్ మనీ వంటి వ్యవహారాలు.. రాష్ట్రంలో మరెక్కడైనా ఉన్నాయేమో పరిశీలించాల్సిందిగా పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు వివరించారు.
కాగా.. కాల్మనీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బ్యాంకాక్ నుండి వేరే దేశానికి పరారయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనుతో పాటు డీఈ సత్యానంద కూడా పరారీలో ఉన్నారు.
#
Tags