షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కడుపునొప్పితో హెచ్ఎం మృతి
Published on Sun, 09/25/2016 - 17:10
గండీడ్ (రంగారెడ్డి జిల్లా) : గండీడ్ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే హెచ్ఎం విజయలక్ష్మి కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమె కుటుంబసభ్యులు మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. విజయలక్ష్మి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్రం చోటుచేసుకుంది.
#
Tags