ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంగారానికి పూజ చేస్తామని చెప్పి..
Published on Sat, 02/04/2017 - 17:27
కీసర: బంగారానికి పూజ చేసి ఇస్తామని చెప్పి ఓ మహిళను మోసం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. రాంపల్లి గ్రామానికి చెందిన కూరగాయలు అమ్ముకునే దేవమ్మ అనే మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ బంగారానికి పూజ చేస్తామని మాయమాటలు చెప్పారు.
వీరి మాటలు నమ్మిన ఆ మహిళ ఆదమరిచి ఉండగా నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags