అల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం:ఐదుగురి మృతి

Published on Wed, 07/29/2015 - 00:03

తాండూరు(రంగారెడ్డి జిల్లా): రెండు లారీలు ఎదురెదురుగా వెళ్లి ఢీ కొనడంతో లారీలో పల్లీకొట్టి పెను ప్రమాదం సంభవించిన ఘటన జిల్లాలోని అల్లాపూర్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా,  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కోటబాసుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది నాపరాతి కూలీలుగా పని చేస్తున్నారు.

 

కాగా, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నాపరాతి లోడ్‌నుదించి తిరిగి ఖాళీ లారీలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. దీంతో లారీలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో ఓ ద్విచక్రవాహనం లారీని ఢీకొని మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ