క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఐదుగురు ఎంపిక

Published on Sat, 03/25/2017 - 23:50

జేఎన్‌టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బండి రమేష్‌బాబు తెలిపారు. అమెరికన్‌ స్టాఫింగ్‌ కంపెనీ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించిందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ అనంతరాముడు, డైరెక్టర్‌ ఎం.రమేష్‌ నాయుడు అభినందనలు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ