లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ, ఏపీ ఉద్యోగుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తం
Published on Thu, 04/28/2016 - 20:26
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రీ జాయినింగ్ కోసం వచ్చిన 25 మంది ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లను తెలంగాణ జెన్కో ఉద్యోగులు అడ్డుకున్నారు. దాంతో ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది.
#
Tags