లీడర్ VS చీటర్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అశ్వారావుపేటలో రైతుల ఆందోళన
Published on Tue, 09/29/2015 - 12:46
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట పామాయిల్ గెలలకు నిప్పుపెట్టారు. అనంతరం మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ పార్టీల నేతలు పాల్గొన్నారు.
#
Tags