అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వడ దెబ్బకు వ్యవసాయ కూలి మృతి
Published on Fri, 04/29/2016 - 17:51
వడదెబ్బ తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన గంధమల్ల చిన్నసాయిలు(49) అనే వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లుతున్నారు. రోజువారిలాగే శుక్రవారం గ్రామంలో కూలీ పనులు చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నీళ్లు తాగారు. నీళ్లు తాగిన వెంటనే అవస్థకు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఎల్లమ్మ, ఒక కుమారుడు ఉన్నారు.
#
Tags