IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నకిలీ గుట్టు రట్టు..
Published on Thu, 01/12/2017 - 19:42
కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల జిల్లా): నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు కోనరావుపేట మండలం ధర్మారంలో పట్టుకున్నారు. వారి నుంచి 39 నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను, పలు బ్యాంక్ ఖాతా పుస్తకాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags