వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తాటిపూడి జలాశయం నుంచి మృతదేహాల వెలికితీత
Published on Wed, 05/25/2016 - 12:32
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను బుధవారం ఉదయం వెలికితీశారు. విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతానికి చెందిన మల్లికార్జునరావు, కుమారి దంపతులతోపాటు వారి కుమార్తెలు ధరణశ్రీ(24), గాయత్రి (20), కుమారుడు అశోక్కుమార్, ధరణశ్రీ భర్త మూర్తి, వారి కుమారుడు కలసి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని దారగంగమ్మ పండగకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాటిపూడి జలాశయం చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్నానం కోసి జలాశయంలో దిగిన ధరణశ్రీ, అశోక్కుమార్, గాయత్రి గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించి వెలికితీశారు.
#
Tags