అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'డాక్టర్లు డుమ్మా కొడితే కఠిన చర్యలు'
Published on Thu, 10/20/2016 - 16:51
కొడంగల్ : వైద్యులు వారికి కేటాయించిన సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని జిల్లా డీఎమ్హెచ్ఓ దశరథ్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుబాటులో లేకపోతే చర్యలు తప్పవన్నారు. మందుల కొరత లేకుండా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఆదర్శంగా ఉండాలని వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు.
#
Tags