రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భక్త జనసంద్రంగా భీమిలి బీచ్
Published on Mon, 02/08/2016 - 10:35
మహోదయం సముద్ర స్నానాల సందర్భంగా భీమిలిలోని గోస్థని సాగర సంగమ తీరంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరడంతో.. తీర ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ ఒక్క రోజే సుమారు 3 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున మంత్రి మానిక్యాల రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మహోదయాన్ని ప్రారంభించారు.
#
Tags