వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on Sun, 10/04/2015 - 07:27
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని నిండి వెలపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తుల దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
ఈ నెల 14 నుంచి 22 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమల ముస్తాభవుతోంది. కాగా, శనివారం రికార్డ్ స్థాయిలో లక్ష 458 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
#
Tags