అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published on Mon, 11/30/2015 - 06:41
తిరుపతి/శ్రీశైలం: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది.
ఆదివారం స్వామివారిని మొత్తం 62,537మంది భక్తులు సందర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మరోపక్క, కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి ఐదుగంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుంది.
#
Tags