అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐదు కిలోల గంజాయి పట్టివేత
Published on Thu, 07/28/2016 - 21:59
పట్నంబజారు (గుంటూరు): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ నేతల ఆనందరాజు ఆదేశాల మేరకు జిల్లాలో ఎకై ్సజ్ అధికారులు గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా గురువారం మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుర్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన సంకురాత్రి రామాంజమ్మ, ఈశ్వరమ్మలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ జి.సూర్యనారాయణ, ఎసై ్స ప్రసన్నలక్ష్మీ, సిబ్బంది షేక్ బాబావలి, దాసు, సుశీలరావు, శ్రీనివాసరెడ్డి పాల్గోన్నారు.
#
Tags