విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
Published on Sat, 04/22/2017 - 00:00
హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న మంజు, వినయ్, ఉమాశంకర్, ప్రశాంత్రెడ్డి, నవీన్కుమార్, ఆదర్శ్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐలు ఈదుర్బాషా, మధుసూదన్, రాజగోపాల్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.65,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
#
Tags