రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సహపంక్తి భోజనం
Published on Thu, 12/01/2016 - 23:02
హెచ్ఐవీ బాధిత చిన్నారులతో జిల్లా ఎస్పీ సహపంక్తి భోజనం చేశారు. ఎస్సార్బీసీ కాలనీలోని హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరివర్తన లైఫ్ సెంటర్ను ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాసేపు చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. హెచ్ఐవీ బాధిత చిన్నారులకు ఎనలేని సేవలు అందిస్తున్న అబ్రహం లింకన్ దంపతులను ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఇలాంటి చిన్నారులకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ హరినాథరెడ్డి, లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహం లింకన్, భోజన కార్యక్రమ దాత బ్రహ్మం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- నంద్యాల రూరల్
#
Tags