వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వంతెనపై నుంచి పడ్డ లారీ.. క్లీనర్ మృతి
Published on Thu, 08/25/2016 - 10:20
సిద్ధిపేట(మెదక్ జిల్లా): మెదక్ జిల్లాలోని సిద్ధిపేట మండల శివారులో హరిహర రెసిడెన్సీ వద్ద నున్న వంతెన పై నుంచి గురువారం ఓ ఇటుక లారీ అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్ను హైదరాబాద్ తరలించారు.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags