అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాథమిక విచారణలో కోడెల కుమార్తెపై కేసు
Published on Fri, 09/04/2015 - 08:30
గుంటూరు రూరల్: శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పి.విజయలక్ష్మితో పాటు మరో ఆరుగురిపై వేసిన ప్రైవేటు కేసు ప్రాథమిక విచారణలో ఉంది. కోడెల కుమార్తె, మరో ఆరుగురు రౌడీలు కలసి నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల రోడ్డులోని తన స్థలాన్ని కబ్జా చేశారని గత నెల 17న నల్లపాడు గ్రామానికి చెందిన కుందూరు శివలక్ష్మి స్పెషల్ మొబైల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ కేసును విచారించాలని నల్లపాడు పోలీసులకు స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశం వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించామని, విచారణ ప్రాథమిక దశలో ఉందని గుంటూరు సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాస్ గురువారం రాత్రి చెప్పారు.
#
Tags