రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఏపీని నంబర్వన్గా చేయడమే బీజేపీ ఉద్దేశం'
Published on Mon, 05/30/2016 - 17:42
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్వన్గా చేయాలనేది బీజేపీ ఉద్దేశమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ రెండేళ్ల పాలన సందర్భంగా ఏపీలో పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 4న కాకినాడ సభకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరుకానున్నట్టు సోము వీర్రాజు చెప్పారు.
#
Tags