amp pages | Sakshi

'ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది'

Published on Wed, 12/07/2016 - 13:37

ప్రకాశం: మహోన్నత లక్ష్యం, మానవత దృక్పథంతో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ. 200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటోందని ఆయన విమర్శించారు.

ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపడుతున్న భారీ ధర్నాకు అభిమానులు, కార్యకర్తలతో పాటు ఆరోగ్యశ్రీ పథకం అందని బాధితులు హాజరుకావాలని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Videos

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)