రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హోదా ఇవ్వరని బాబుకు ముందే తెలుసు
Published on Sat, 05/07/2016 - 02:13
అందుకే ఆయనకు నోరు, చెవులు పనిచేయడం లేదు: కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వరని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని, కావాలనే మోసం చేస్తూ వచ్చారని ఏపీ శాసనమండలి విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శించారు. అందుకే చంద్రబాబు నోరు గతంలోనే మూగబోయిందని, ఇప్పుడు ఆయన చెవులు కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బేలతనం వీడాలని సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ నేత గిడుగు రుద్రరాజుతో కలసి విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు.
#
Tags