అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తు తెలియని శవం లభ్యం
Published on Mon, 07/25/2016 - 17:43
జిన్నారం :జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలోని ఓ కుంటలో సోమవారం పోలీసులు గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొల్లారం గ్రామంలోని దామరచెరువులో తేలియాడుతున్న ఓ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో గురు్్తపట్టకుండా అయిపోయిందని ఎస్ఐ ప్రశాంత్్తెఎలిపారు. మృతుడిది సుమారు 45ఏళ్లవయస్సు ఉండవచ్చని, ఇందుకు సంబంధించిన వివరాలుతెలియాలి్్స ఉందన్నారు. మృతదేహాన్ని పటాన్చెరులోని ప్రభుతా్్వసుపత్రికి తరలిచినట్లు పోలీసులు చెప్పారు.
#
Tags