అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
165 కిలోల గంజాయి పట్టివేత
Published on Fri, 10/02/2015 - 19:31
ఏలూరు : విశాఖపట్నం నుంచి ముంబై అక్రమంగా తరలిస్తున్న 165 కిలోల గంజాయిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులోని ఐదు బస్తాల గంజాయిని గుర్తించారు.
గంజాయితోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన కోసూరి సతీష్కుమార్, పుష్పాల శ్రీనివాసనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో రూ.15 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.
#
Tags