వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం

Published on Thu, 07/02/2015 - 09:29

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఆస్ట్రేలియా, మలేసియా దేశాల్లో పార్టీ ఎన్నారై  విభాగానికి సంబంధించిన పలు నియామకాలు చేపట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియా ఎన్నారై కమిటీ కన్వీనర్గా రమణారెడ్డి కుంజుల, కో-కన్వీనర్గా రాజశేఖర్ లంకెల నియమితులయ్యారు. వీరితో పాటు ప్రాంతీయ ఇన్ఛార్జిలను నియమించారు.

మలేషియా ఎన్నారై కమిటీ కో-కన్వీనర్లుగా విజయభాస్కర్ రెడ్డి లేబాకు, గోపాల్ సత్తిరాజు, మహేష్ బాబు కనమల, రక్షిత్ కుమార్ ఆకేపాటి, కోటిరెడ్డి ఆళ్ల నియమితులయ్యారు. ఇంకా పలువురిని వివిధ కమిటీల్లో నియమించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ