ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసుల వేధింపులు తాళలేక స్టేషన్లోనే..
Published on Sun, 02/10/2019 - 19:52
సాక్షి, శ్రీకాకుళం: పోలీసుల వేధింపులు తాళలేక ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. సుంకు అప్పారావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను టీడీపీ నేత వేధింపులలో భాగంగా రెండు రోజులు పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.
లాయర్లతో వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలు, మీడియాపై సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో మనస్తాపం చెందిన అప్పారావు రణస్థలం పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
#
Tags