అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తేలు కుట్టి.. యువతి మృతి
Published on Thu, 08/15/2019 - 11:02
తిరువళ్లూరు: తేలు కుట్టిన యువతికి చిక్సిత ఫలించకపోవడంతో మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా వెన్మనంబుదూర్ గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె సాధన(19). గత నెల 10వ తేదీ తేలుకాటుకు గురయ్యింది. వెంటనే ఆమెను చిక్సిత కోసం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నై వైద్యశాలకు తరలించగా, అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం రాత్రి 12 గంటలకు మృతి చెందింది.
#
Tags