ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుడికి వెళ్లింది.. అదృశ్యమైంది..!
Published on Tue, 02/13/2018 - 16:53
సాక్షి, హైదరాబాద్: దేవాలయానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎల్బీ నగర్ మజీద్గల్లీలో ఉండే ఆమని(22) ఈ నెల 7న బాలాజీ గుడికి పోతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags