అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
Published on Tue, 10/24/2017 - 09:14
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏ.పి.లింగోటం వద్ద హైవేపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను యాత్రా జెనీ వోల్వో బస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 39 ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తప్పించారు.
#
Tags