వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేశ్యావాటిక నిర్వహిస్తున్న మహిళల అరెస్ట్
Published on Tue, 01/08/2019 - 12:35
కర్ణాటక, కృష్ణరాజపురం: మసాజ్ పార్లర్ ముసుగులో వేశ్యావాటికి నిర్వహిస్తు న్న ఇద్దరు మహిళలను సో మవారం కోరమంగళ పోలీసులు అరెస్ట్ చేశా రు. మంగళూరు నగరా నికి చెందిన స్వాతిశెట్టి, అనుశెట్టిలు కోరమంగళలోని బీఏఈఏ కాంప్లెక్స్ సమీపంలో మసాజ్పార్లర్ ముసుగులో ఇతర ప్రాంతాలకు చెందిన యువతులతో వేశ్యావాటిక నిర్వహించేవారు. దీనిపై సమాచారం అందుకున్న కోరమంగళ పోలీసులు సోమవారం పార్లర్పై దాడి చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి ఇద్దరు నేపాలీ యువతులను రక్షించారు.
#
Tags