లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహేతర సంబంధం: మహిళపై మరో మహిళ దాడి
Published on Thu, 02/07/2019 - 20:21
సిరిసిల్ల : తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను మరో మహిళ చితకబాదింది. ఈ సంఘటన సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగిలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దరావతు రాజుకు అదే ప్రాంతానికి చెందిన పుర్భన్ వివాహమైంది.
అయితే కొంతకాలం కిందట కలికోట గ్రామానికి చెందిన మరో మహిళతో రాజుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయవ్వపై పుర్బన్ ఆమె కుమారుడు దాడికి దిగారు. కిందపడేశి కొట్టి, నడిరోడ్డుపై మెడకు తాడుతో ఉరి వేసే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని వారిని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ కలికోటకు చెందిన సాయవ్వను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#
Tags