అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భర్తతో గొడవ.. బిల్డింగ్పై నుంచి దూకి..
Published on Sun, 07/14/2019 - 11:38
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి బాలాజీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడి ఓ వివాహిత కూతురితో సహా బిల్డింగ్పై నుంచి కిందకు దూకింది. వివరాల్లోకి వెళితే.. బాలాజీనగర్కు చెందిన పద్మజకు ఓ ఫంక్షన్ వెళ్లే విషయంలో భర్తతో గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె రెండు సంవత్సరాల తన పాపతో సహా బిల్డింగ్పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో పద్మజ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
#
Tags