వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని..
Published on Thu, 09/06/2018 - 11:46
కేపీహెచ్బీకాలనీ: చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉ న్నాయి. అడ్డగుట్ట సొసైటీలో ఉంటున్న గోవింద్, లావణ్య(30) దంపతులు స్థానిక శ్రీరామ అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అయితే లావణ్య తన సోదరికి వివాహం చేయలేకపోతున్నాననే గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో మనస్తాపానికిలోనైన ఆమె ఈనెల 3న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags