అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నన్ను చంపేస్తారు..
Published on Thu, 03/29/2018 - 09:07
బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం భర్త, అత్త, ఆడబిడ్డ తనను చంపి పూడ్చిపెట్టేందుకు గొయ్యి కూడా తీశారని వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు... ఫిలింనగర్, వినాయకనగర్కు ఉల్కుంద జ్యోతి, సతీష్ 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్నేళ్లుగా తన అత్త, ఆడబిడ్డ, భర్త రూ.10 లక్షల ఆదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం రాత్రి తనను చంపి, పూడ్చిపెట్టేందుకు ఇంటి సమీపంలో ముగ్గురూ కలిసి గొయ్యి తీస్తున్నారని, వారి భారినుంచి తప్పించుకుని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags