రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అయ్యో పాపం.. వానరాలు !
Published on Sat, 09/22/2018 - 10:40
చింతామణి: గుర్తుతెలియని దుండగులు 10 కోతులను హతమార్చిన ఘటన తాలుకాలోని పెద్దూరు దగ్గర వున్న కోనపల్లి క్రాస్ దగ్గర శుక్రవారం వెలుగు చూసింది. ఉదయం ఆ మార్గంలో వెళ్తున్నవారు విగతజీవులుగా ఉన్న వానరాలను గమనించి అటవీ శాఖ అధికారి జయచంద్రకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పరిశీలించగా వానరాల శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో వానరాలను ఇతర ప్రాంతాల్లో చంపివేసి ఇక్కడ పారవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు వానరాలకు పూజలు చేసి ఖననం చేశారు.
#
Tags