రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
Published on Thu, 11/15/2018 - 12:34
చిత్తూరు , పాకాల: మండలంలోని నేండ్రగుంట–పెనుమూరు రోడ్డులోని సమీప గుట్టలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ హరి నాథ్, పోలీసులు అక్కడికి చేరుకుని పరి శీలించారు. కత్తితో గాయపరిచి, ప్లాస్టిక్ వైర్తో గొంతుకు బిగించి హత్య చేసినట్టు అభిప్రాయపడ్డారు. మృతుడికి 40 ఏళ్లు ఉంటాయని, ఎరుపు, తెలుపు, నీలి రంగు సారల చొక్కా, లేత నీలి రంగు డ్రాయర్ ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags