వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీటి సంపులో పడి చిన్నారి మృతి..!
Published on Tue, 06/11/2019 - 15:56
సాక్షి, సిద్దిపేట : ప్రమాదవశాత్తూ నీటిలో సంపులో పడిన ఓ చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జిల్లాలోని జగదేవ్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నబీనగర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిగుళ్ల దామోదర్ కుమారుడు కార్తీక్ (2) ఇంటి సమీపంలో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ముక్కుపచ్చలారని చిన్నారి మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
#
Tags