"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Published on Mon, 05/20/2019 - 18:56
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని దారూర్ మండలం రాజాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడటం పలువురిని కలచి వేసింది. వివరాలు.. రాజాపూర్ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అక్కడ పనిచేస్తుండగా పిడుగు పడటంతో భార్య ఖాజాబి(38), కూతురు తబస్సుమ్(16), కుమారుడు అక్రం(12) అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఫక్రుద్దీన్ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పిడుగుపాటుతో ఫక్రుద్దీన్ కుటుంబం మృత్యువాత పడటంతో రాజపూర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
#
Tags