రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గాజుల రామారంలో విషాదం
Published on Sun, 06/02/2019 - 14:32
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గాజుల రామారం ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంటలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు.. ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్ (10) గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు : ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు వాగులో పడి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలో విషాదాన్ని మిగిల్చింది. మృతులు.. జస్వంత్ (4), మణికంఠ(7)గా గుర్తించారు.
#
Tags