వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నంద్యాలలో టీడీపీ నేతల దాదాగిరి
Published on Sun, 07/29/2018 - 08:46
సాక్షి, కర్నూలు : టీడీపీ నేతల దౌర్జన్యాలు నానాటికి ఎక్కువైపోతున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేత మధుసూదన్పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి తప్పించుకున్న మధుసూదన్ గాయాలతో బయటపడ్డారు.
#
Tags