రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైక్ను ఢీకొన్న బస్సు: విద్యార్థి దుర్మరణం
Published on Sun, 01/14/2018 - 19:33
సాక్షి, హైదరాబాద్: విద్యానగర్లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. విద్యార్థి ప్రయాణిస్తున్న బైక్ను స్థానిక వివేకానంద డిగ్రీ కాలేజీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సెయింట్ మేరిస్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి రోణి సిరిల్(17) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రాంనగర్ నివాసిగా తెలుస్తోంది.
#
Tags