వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాధాపూర్ణిమది హత్యే
Published on Mon, 05/20/2019 - 08:55
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని ఏఎస్రావునగర్ డివిజన్ అయోధ్యనగర్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన వృద్ధురాలు రాధాపూర్ణిమది హత్యేనని పోలీసులు తేల్చారు. తల్లి రిటైర్మెంట్, పెన్షన్ డబ్బు కోసం కన్నకొడుకే హతమార్చాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికలో తలకు, కడుపులో బలమైన గాయాలు తేలినట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న రాధాపూర్ణిమ కుమారుడు వీరేశ్ను పోలీసులు విచారించగా డబ్బు కోసం ఘర్షణ జరిగిందని ఈ క్రమంలో తల్లిపై దాడి చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో వీరేశ్పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
#
Tags