వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు
Published on Sat, 05/11/2019 - 07:49
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని దుర్భగూడెం విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగి వస్తున్న తండ్రిని ఓ కొడుకు హతమార్చాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను, కొడుకులను తిడుతుండటంతో.. ఆ తండ్రి(బత్తుల ప్రసాదరావు (59) కర్రతో దాడిచేశాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
#
Tags