అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Published on Tue, 09/24/2019 - 18:13
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. మదీనగూడా సమీపంలో గల ల్యాండ్మార్క్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉండే మహితి (28).. తాను నివసిస్తోన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మహితి టీసీఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
#
Tags