వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర రోడ్డుప్రమాదం : ఆరుగురు మృతి
Published on Mon, 05/13/2019 - 14:33
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 30 మందితో వెళ్తున్న ట్రాక్టర్ దిలారీలో అదుపుతప్పి బోల్తా పడింది. నఖుంకా గ్రామంలో పుట్టిన రోజు వేడుకలు ముగించుకొని భజల్పూర్ గ్రామానికి తిరిగి వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాపతోపాటూ ఓ బాలుడు ఉన్నారు. మరో ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు జ్యోతి(6నెలలు), మోను(10), బిస్మా(50), పరమేశ్వరి(40), గబ్బర్(35), షీలా(40)గా గుర్తించారు.
#
Tags