వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థుల జుట్టు కత్తిరించిన పాఠశాల యజమాన్యం
Published on Tue, 02/13/2018 - 07:37
బెళగావి (సాక్షి,బెంగళూరు): అల్లరి చేస్తున్నారంటూ 20 మంది విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు జుట్టు కత్తిరించిన ఘటన సోమవారం బెళగావి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కాకతి గ్రామంలో సెయింట్జాన్స్ పాఠశాల యజమాన్యం స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ క్రమశిక్షణ పాటించడం లేదనే కారణంతో 20 మంది పిల్లల జుట్టు కత్తరించింది.
పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న పిల్లల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకొని యజమాన్యాన్ని నిలదీయగా పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు పిల్లల తల్లితండ్రులను బెదిరించారు. అంతేకాకుండా దీనిపై ప్రశ్నించడానికి వెళ్లిన స్థానిక మీడియా ప్రతినిధులు కూడా పాఠశాల యజమాన్యం బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
#
Tags