గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుడ్డు కోసం గొడవ.. వైరల్ వీడియో!
Published on Tue, 04/02/2019 - 11:24
సాక్షి, నిజమాబాద్: నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుచెప్పిన ఓ యువకునిపై విచక్షణ రహితంగా సీసాలతో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్లోని ఓ సూపర్ మార్కెట్లో గుడ్డు కొనుగోలు విషయంలో సోమినేని రాజు అనే యువకునితో కొందరు రౌడీషీటర్లకు గొడవ పడ్డారు. సూపర్ మార్కెట్ వెలుపల అందరు చూస్తుండగానే రాజును సీసాలతో చితకబాదారు. ఈ దాడిలో రాజుకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజుపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతున్నారు.
#
Tags